ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్కీ డ్రా పేరుతో మోసం

ABN, First Publish Date - 2022-01-29T04:50:29+05:30

లక్కీ డ్రా పేరుతో బాధితులు మోసపోయిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రూ.6.20లక్షలు నష్టపోయిన బాధితులు 


చేగుంట, జనవరి 28: లక్కీ డ్రా పేరుతో బాధితులు మోసపోయిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌కు చెందిన మరుగంటి వేణు పంతులు ఆలయ పూజారి. అతడి భార్య కావేరికి రూ.25 లక్షలు లక్కీ డ్రా తగిలిందని పదిహేను రోజుల క్రితం ఓ ప్రముఖ వ్యక్తికి సంబంధించిన కంపెనీ పేరిట మెస్సేజ్‌ వచ్చింది. ఈ నగదును పొందాలంటే కొంత నగదు డిపాజిట్‌ చేయాలని ఆ మెసేజ్‌లో తెలిపారు. దీంతో భార్యాభర్తలిద్దరూ కలిసి గ్రామంలో తెలిసిన వారి దగ్గర అప్పు చేసి, దుండగులు సూచించిన మూడు వేర్వేరు అకౌంట్లలో రూ.6,20,000 ఆన్‌లైన్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేశారు. తర్వాత మరో రూ.నాలుగు లక్షలు పంపాలని వాట్స్‌అప్‌ కాల్‌ చేశారు. దీంతో అనుమానం వచ్చిన వేణు శుక్రవారం రాత్రి చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-29T04:50:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising