ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా పాలిసెట్‌

ABN, First Publish Date - 2022-07-01T05:51:46+05:30

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో గురువారం జరిగిన పాలిసెట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలస్యంగా వచ్చిన ఐదుగురికి అనుమతి నిరాకరణ


సంగారెడ్డిఅర్బన్‌/మెదక్‌అర్బన్‌,జూన్‌30: సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో గురువారం జరిగిన పాలిసెట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సంగారెడ్డిలో 10, జోగిపేట-1, జహీరాబాద్‌లో 3 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. సంగారెడ్డి, జోగిపేట కేంద్రాల్లో 2,931 మందికి 2,680 మంది హాజరయ్యారు. జహీరాబాద్‌లోని 3 పరీక్షా కేంద్రాల్లో 822 మందికి 763 మంది హాజరైనట్లు జిల్లా సమన్వయకర్త శ్రీనివాసులు, సహాయ సమన్వయకర్త మల్లికార్జున్‌, జహీరాబాద్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కుమార స్వామి తెలిపారు. సెంటర్లను స్టేట్‌ స్పెషల్‌ అబ్జార్వర్‌ కె.నవీన్‌కుమార్‌, సంగారెడ్డి ఎంఈవో వెంకటనర్సింహులు, జహీరాబాద్‌ తహసీల్దార్‌ కృపాదానం తనిఖీ చేశారు. సంగారెడ్డి శాంతినగర్‌లోని సెయింట్‌ ఆంథోనీస్‌ హైస్కూల్‌లో ఆలస్యంగా వచ్చిన ముగ్గురు, సెయింట్‌ ఆంథోనీస్‌ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు మూడు నిమిషాలు ఆలస్యంగా రావడంతోఅనుమతించలేదు. మెదక్‌ జిల్లాలో ఏడు పరీక్షకేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 2,182 మంది విద్యార్థులకు 2,053 మంది హాజరైనట్లు కోఆర్డినేటర్‌ సువర్ణలత తెలిపారు.

Updated Date - 2022-07-01T05:51:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising