ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాస్త్రీయ పద్ధతితో మెరుగైన ఫలితాలు

ABN, First Publish Date - 2022-07-02T04:58:59+05:30

భూగర్భ జలాల పెంపునకు వ్యూహాత్మక ప్రణాళిక, శాస్త్రీయ పద్ధతిలో ముందుకెళ్తే మంచి ఫలితాలు సాధించవచ్చని కేంద్ర ప్రభుత్వ జలవనరుల మంత్రిత్వశాఖ సెంట్రల్‌ నోడల్‌ అధికారి డైరెక్టర్‌ డోనర్‌ హవోకివ్‌ పేర్కొన్నారు.

మాట్లాడుతున్న నోడల్‌ అధికారి డోనర్‌ హవోకివ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర ప్రభుత్వ జల వనరుల మంత్రిత్వ శాఖ నోడల్‌ అధికారి డోనర్‌ హవోకివ్‌

మెదక్‌ అర్బన్‌, జూలై 1:  భూగర్భ జలాల పెంపునకు వ్యూహాత్మక ప్రణాళిక, శాస్త్రీయ పద్ధతిలో ముందుకెళ్తే మంచి ఫలితాలు సాధించవచ్చని కేంద్ర ప్రభుత్వ జలవనరుల మంత్రిత్వశాఖ సెంట్రల్‌ నోడల్‌ అధికారి డైరెక్టర్‌ డోనర్‌ హవోకివ్‌ పేర్కొన్నారు. జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నీటి సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల భూగర్భ జల మట్టాలు పెరిగాయన్నారు. నీటి సంరక్షణకు చెక్‌డ్యాంలు, పర్కొలేషన్‌ ట్యాంకుల నిర్మాణం, వాటర్‌షెడ్స్‌, ఫామ్‌పాండ్స్‌, సామూహిక  ఇంకుడు గుంతల నిర్మాణం వంటివి గ్రామీణ ఉపాధి హామీ పథకం, సోషల్‌ ఫారెస్ట్రీ, నీటి పారుదల తదితర శాఖల ద్వారా చేపట్టే కార్యక్రమాలు జలాల పెంపునకు ఎంతో దోహదపడుతున్నాయన్నారు. ఈ సమావేశంలో  అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, శాస్త్రవేత్త, టెక్నికల్‌ ఆఫీసర్‌ పాటిల్‌, డీఆర్డీవో శ్రీనివా్‌సతోపాటు పలు శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-02T04:58:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising