ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ ‘దళితబంధు’ ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-08-11T06:05:20+05:30

అర్హులైన దళితులందరికీ దళితబంధు పథకాన్ని అందజేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం నాయకులు బుధవారం కొమురవెల్లి ఎంపీడవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీడీవో కార్యాలయం ఎదుట సీపీఎం నాయకుల ధర్నా

చేర్యాల, ఆగస్టు 10: అర్హులైన దళితులందరికీ దళితబంధు పథకాన్ని అందజేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం నాయకులు బుధవారం కొమురవెల్లి ఎంపీడవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి మాట్లాడుతూ డబ్బులు ఇచ్చినవారికే దళితబంధు అందిస్తున్నారని, తద్వారా అర్హులకు అన్యాయం జరుగుతుందన్నారు. విచారణ చేపట్టి ఆర్థికంగా వెనకబడిన దళితులకు అందించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రవీందర్‌, సనాది భాస్కర్‌, దాసరి ప్రశాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T06:05:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising