ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు భూములను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-10-05T04:50:45+05:30

మండలంలోని మంచిర్యాల గిరిజన తండాలో మంగళవారం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షిషా పోడుభూముల సర్వే నిర్వహించారు.

మంచిర్యాల గిరిజన తండాలో అధికారుల నుంచి పోడు భూముల వివరాలను అడిగి తెలుసుకుంటున్న అదనపు కలెక్టర్‌ రాజర్షిషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వట్‌పల్లి, అక్టోబరు 4: మండలంలోని మంచిర్యాల గిరిజన తండాలో మంగళవారం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షిషా పోడుభూముల సర్వే నిర్వహించారు. తండా పరిధిలోని పోడు భూములకు సంబంధించిన వివరాలను వట్‌పల్లి తహసీల్దార్‌ ప్రభుల నుంచి వివరాలను సేకరించి సర్వేను నిర్వహించారు. ఆయన వెంట ఎంపీడీవో జగదీశ్వర్‌, ఫారెస్టు అధికారి వేణుగోపాల్‌, సర్పంచ్‌ దీప్లానాయక్‌ ఎస్‌ఐ ఆంబ్ర్యానాయక్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-10-05T04:50:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising