ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు

ABN, First Publish Date - 2022-09-23T05:30:00+05:30

ఎవరైనా సరే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపీపీ సాయిలు హెచ్చరించారు.

పాఠశాలలోని మురుగును పరిశీలిస్తున్న ప్రజాప్రతినిఽధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

















మిరుదొడ్డి, సెప్టెంబరు 23: ఎవరైనా సరే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపీపీ సాయిలు హెచ్చరించారు. శుక్రవారం మిరుదొడ్డిలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను ఆత్మకమిటీ చైర్మన్‌ భాస్కరచారితో కలిసి ఆకస్మీకంగా తనీఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాల ఆవరణలో మురుగు నీరు నిల్వ ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత నిఽధులతో గుంతల్లో మొరాన్ని పొయిస్తానన్నారు. వారి వెంట ఎంపీడీవో రాజిరెడ్డి, ఎంఈవో ప్రభుదాస్‌,  సర్పంచు శ్రీనివాస్‌, సిబ్బంది తదితరులున్నారు. 


Updated Date - 2022-09-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising