ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టాలపై అవగాహన కల్పించిన జడ్జి

ABN, First Publish Date - 2022-07-05T05:55:43+05:30

గ్రామాల్లో ఆర్‌ఎంపీ వైద్యులు స్థాయికి మించిన వైద్యం చేస్తూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చట్టపరమైన చర్యలు తప్పవని, బాల్య వివాహాలను అరికట్టేందుకు ఆశా వర్కర్లు కృషి చేయాలని చట్టాలపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని నర్సాపూర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి అనిత పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి అనిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శివ్వంపేట, జూలై 4: గ్రామాల్లో  ఆర్‌ఎంపీ వైద్యులు స్థాయికి మించిన వైద్యం చేస్తూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చట్టపరమైన చర్యలు తప్పవని, బాల్య వివాహాలను అరికట్టేందుకు ఆశా వర్కర్లు కృషి చేయాలని చట్టాలపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని నర్సాపూర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి అనిత పేర్కొన్నారు. మండల కేంద్రమైన శివంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శ్రీకృషివిజ్ఞాన గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకొని ఏర్పాటు చేసిన  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చట్టాలపై అవగాహన కల్పించారు. ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బందిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసచారి, కృషి విజ్ఞాన్‌ గ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ లక్ష్మీకాంతారావు, సీఐ శ్రీధర్‌, వైద్యులు వెంకట్‌యాదవ్‌, విజయకుమార్‌, సంధ్యారాణి, నర్సాపూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, ఆశ వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-07-05T05:55:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising