ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నియోజకవర్గ అభివృద్ధికి 72.97 కోట్లు: ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-12-31T23:09:02+05:30

పటాన్‌చెరు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి, మనఊరు-మనబడి, తాగునీటి వసతుల కల్పన కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ఇటీవల 72.97 కోట్ల నిధులను మంజూరు చేశారని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే గూడెంమహిపాల్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పటాన్‌చెరు, డిసెంబరు 31: పటాన్‌చెరు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి, మనఊరు-మనబడి, తాగునీటి వసతుల కల్పన కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ఇటీవల 72.97 కోట్ల నిధులను మంజూరు చేశారని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు. శనివారం పటాన్‌చెరులో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్న తీరు, నిధులమంజూరు వివరాలను వెల్లడించారు. కేజీ టూ పీజీ క్యాంపస్‌ను, స్టేడియాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఇస్నాపూర్‌ వరకు మెట్రో సేవలను విస్తరించాలని కోరతామన్నారు. అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల మాదిరిగా పరిగెత్తిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా 36 మందికి రూ. 17లక్షల సీఎం సహయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

Updated Date - 2022-12-31T23:09:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising