ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Medak: మంత్రాలు చేస్తున్నాడంటూ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పు

ABN, First Publish Date - 2022-06-04T17:46:06+05:30

జిల్లాలోని నిజాంపేట్ మండలం చల్మెడ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: జిల్లాలోని నిజాంపేట్ మండలం చల్మెడ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో  శాల సుదర్శన్ అనే వ్యక్తిపై కొందరు దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. సకాలంలో స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రమాదం తప్పింది. బాధితుడికి గాయాలవడంతో రామాయపెట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-04T17:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising