ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెదక్ జిల్లా చేగుంట మండలంలో దారుణం

ABN, First Publish Date - 2022-02-01T02:12:25+05:30

జిల్లాలోని చేగుంట మండలం వడియారంలో దారుణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: జిల్లాలోని చేగుంట మండలం వడియారంలో దారుణం జరిగింది. అక్కపై చెల్లె పెట్రోల్ పోసి నిప్పంటించింది. అక్క పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌లో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే చెల్లెలు కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్య యత్నం చేసింది. మరో అంబులెన్స్‌లో చెల్లెను కూడా ఆసుపత్రికి తరలించారు. అస్తి గొడవల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు.


Updated Date - 2022-02-01T02:12:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising