మెదక్ జిల్లా చేగుంట మండలంలో దారుణం
ABN, First Publish Date - 2022-02-01T02:12:25+05:30
జిల్లాలోని చేగుంట మండలం వడియారంలో దారుణం
మెదక్: జిల్లాలోని చేగుంట మండలం వడియారంలో దారుణం జరిగింది. అక్కపై చెల్లె పెట్రోల్ పోసి నిప్పంటించింది. అక్క పరిస్థితి విషమించడంతో అంబులెన్స్లో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే చెల్లెలు కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్య యత్నం చేసింది. మరో అంబులెన్స్లో చెల్లెను కూడా ఆసుపత్రికి తరలించారు. అస్తి గొడవల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు.
Updated Date - 2022-02-01T02:12:25+05:30 IST