ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: గోదావరి వరద బాధితులకు సహాయం చేయాలంటూ మావోల లేఖ

ABN, First Publish Date - 2022-07-25T16:03:37+05:30

గోదావరి వరదలలో సర్వం కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వాలు వెంటనే సహాయం చేయాలంటూ మావోయిస్టులు లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి వరదలలో సర్వం కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వాలు వెంటనే సహాయం చేయాలంటూ మావోయిస్టులు(Maoist) లేఖ రాశారు. మావోయిస్టు పార్టీ చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరు మీద లేఖ విడుదలైంది. వరద బాధితుల(Flood victims)కు ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదావరి వరదలను అంచనా వేయడంలో ప్రస్తుత అధికారులు, ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. గ్రామాల్లో మంచినీరు, వైద్యం అందించాలని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, విత్తనాలను ఉచితంగా అందించాలని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-25T16:03:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising