ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఛత్తీ్‌సగఢ్‌లో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి

ABN, First Publish Date - 2022-01-25T07:20:08+05:30

ఛత్తీ్‌సగఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా భరండా పోలీ్‌సస్టేషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుమ్ముగూడెం, జనవరి 24: ఛత్తీ్‌సగఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా భరండా పోలీ్‌సస్టేషన్‌ పరిధి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు దళాల మధ్య సోమవారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. దీంతో ఓ మావోయిస్టు మృతి చెందాడు. భరండా అటవీ ప్రాంతంలో కిస్‌కోడో ఏరియా కమిటీ మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో డీఆర్జీ బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య చాలాసేపు పరస్పరం కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించగా ఒక మావోయిస్టు మృతదేహంతో పాటు తుపాకీ, పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు డీఎస్పీ అనూజ్‌కుమార్‌  చెప్పారు. 


Updated Date - 2022-01-25T07:20:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising