ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: వరంగల్‌లో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల

ABN, First Publish Date - 2022-08-29T18:26:16+05:30

జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. ఏటూరునాగారం మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సబితా పేరుతో లేఖ విడుదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: జిల్లాలో మావోయిస్టుల లేఖ (Maoist letter) కలకలం రేపుతోంది. ఏటూరునాగారం మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సబితా పేరుతో లేఖ విడుదలైంది. గతంలో నుంచి ప్రభుత్వాలు నష్టాల పేరుతో పరిశ్రమలను మూత వేసి కార్మికులను రోడ్డున పడేసాయని అన్నారు. సింగరేణి (Singareni)లో 1,20,000 మంది కార్మికులు పని చేసేవారు ఇప్పుడు 42 వేలకు పడిపోయారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల్లోకి నెట్టి నష్టాలు వస్తున్నాయని సాకుతో ప్రభుత్వాలు మూతపడేస్తున్నాయని లేఖలో మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Government) మూతపడిన పరిశ్రమలు తెరిపిస్తామని మేనిఫెస్టోలో చేర్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పరిశ్రమ కూడా తెరవలేదన్నారు. పరిశ్రమలు మూతపడేసిన పాపం ప్రభుత్వాలదే అని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తప్పులు చేసి కార్మికులను రోడ్డున పడేసి కార్మికుల కుటుంబాలతో చెలగాటం ఆడుతున్నాయంటూ మావోయిస్టులు లేఖలో తెలిపారు. 

Updated Date - 2022-08-29T18:26:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising