ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maoist celebrations: మావోయిస్టుల వారోత్సవాల ముగింపు సభ

ABN, First Publish Date - 2022-08-05T15:48:10+05:30

మావోయిస్టుల వారోత్సవాల ముగింపు సభ ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు, దండకారణ్య అటవీ ప్రాంతంలో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దులో మావోయిస్టుల వారోత్సవాల (Maoist celebrations) ముగింపు సభ ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు, దండకారణ్య అటవీ ప్రాంతంలో జరిగింది. ఈ ముగింపు సభకు రాష్ట్ర నేత దామోదర్ హాజరయ్యారు. మూడంచెల భద్రత వలయంలో మావోయిస్టులు ముగింపు సభ నిర్వహించారు. మూడు వేల మంది ప్రజలతో ముగింపు సభ జరిగింది. సభ చుట్టూ ల్యాండ్ మైండ్‌లు అమర్చి.. ములుగు, ఏటూరు నాగారం, వెంకటాపురం, వాజేడు సర్కిల్ పోలీసులకు మావోయిస్టులు సవాల్ విసిరారు.


ఈ సందర్భంగా అక్కిరాజు హరగోపాల్ అలియాస్ లక్కిదాదా 50 అడుగుల స్మారక స్థూపాన్ని మావోయిస్టులు నిర్మించారు. 42 రోజులుగా కార్యక్రమాలు  నిర్వహించారు. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహించారు.

Updated Date - 2022-08-05T15:48:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising