ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ విషయంలో రాష్ట్రపతిని కలుస్తాం: మందకృష్ణ

ABN, First Publish Date - 2022-04-12T19:39:30+05:30

దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గత రెండు నెలలుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాం.ఏప్రిల్‌ నెలని రాజ్యాంగ పరిరక్షణ మాసంగా జరుపుకుంటాం.రాజ్యాంగబద్ధ పాలన కాకుండా రాచరిక పాలనను కేసీఆర్ కోరుకుంటున్నారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తాం’’ అని మందకృష్ణ మాదిగ. తెలిపారు. 

Updated Date - 2022-04-12T19:39:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising