ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mancherial: పోడు భూముల స్వాధీనానికి యత్నం...ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-07-08T16:24:19+05:30

జిల్లాలోని కోయపోశగూడెంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: జిల్లాలోని కోయపోశగూడెంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోడు భూముల స్వాధీనానికి అధికారులు యత్నించారు. దీంతో పోలీసుల, అటవీశాఖ సిబ్బందిపై ఆదివాసీలు తిరగబడ్డారు. అధికారులపై ఆందోళనకారులు కారం చల్లి, రాళ్లు విసిరారు. వెంటనే ఆందోళనకారులను అరెస్ట్‌ చేసిన పోలీసులు దండేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి తాళ్ళపేటకు చేరుకున్నారు. కాగా... అధికారుల తీరుపై  ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-07-08T16:24:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising