ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్వేలు చూసుకుని Revanth కలలు కంటున్నాడు: Malla Reddy

ABN, First Publish Date - 2022-07-16T18:37:30+05:30

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజికవర్గంలో మంత్రి కేటీఆర్(Minister KTR) పర్యటించారు. బహదూర్‌పల్లిలో ఒకేషనల్ కాలేజ్‌కు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్ : మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజికవర్గంలో మంత్రి కేటీఆర్(Minister KTR) పర్యటించారు. బహదూర్‌పల్లిలో ఒకేషనల్ కాలేజ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలను కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy), మల్లారెడ్డి(Malla Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్వేలు చూసుకొని కలలు కంటున్నాడని విమర్శించారు. ఎంపీ అయి ఉండి కూడా రేవంత్ రెడ్డి ఏమి అభివృద్ధి చేయలేదన్నారు. ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ చేసింది ఏమి లేదని విమర్శించారు. ప్రజలందరి మద్దతు టీఆర్ఎస్‌(TRS)కే ఉందని మల్లారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-07-16T18:37:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising