ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూనివర్సిటీ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి

ABN, First Publish Date - 2022-07-05T05:07:51+05:30

రాష్ట్రంలో దశాబ్దలుగా పని చే స్తున్న అన్ని యూనిర్సిటీల అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలని పాల మూరు యూనివర్సిటీ టీచింగ్‌ అసోసియేషన్‌ (పుటా) అధ్యక్షుడు డాక్టర్‌ భూమయ్య డిమాండ్‌ చేశారు.

పీయూ పరిపాలన భవనం ఎదుట నిరసన చేస్తున్న పీయూ అధ్యాపకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పుటా అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ భూమయ్య

- పీయూ పరిపాలన భవనం ఎదుట నిరసన

పాలమూరు యూనివర్సిటీ, జూలై4: రాష్ట్రంలో దశాబ్దలుగా పని చే స్తున్న అన్ని యూనిర్సిటీల అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలని పాల మూరు యూనివర్సిటీ టీచింగ్‌ అసోసియేషన్‌ (పుటా) అధ్యక్షుడు డాక్టర్‌ భూమయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం పీయూ పరిపాలన భవనం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వం ఏలాంటి ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయకుండా అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకు లు రవికుమార్‌, రంగప్ప, విజయ్‌ భాస్కర్‌, మృదుల, సుజాత పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-05T05:07:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising