ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి శీనివాస్‌గౌడ్‌కు సన్మానం

ABN, First Publish Date - 2022-01-21T05:49:29+05:30

తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధితోనే యాదాద్రి భువన గిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైందని మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కె.ఆంజనేయులు అన్నారు.

మంత్రిని గజమాలతో సన్మానిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలమూరు, జనవరి 20 : తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధితోనే యాదాద్రి భువన గిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైందని మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కె.ఆంజనేయులు అన్నారు. గురువారం మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను గజమాలతో పలువురు నాయకులు సన్మానించారు. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) అందించిన ప్రపంచ ఉత్తమ పర్యాటక (వరల్డ్‌ బెస్ట్‌ టూరి జం విలేజ్‌) గ్రామంగా భూదాన్‌పోచంపల్లి ఎంపికవటం సంతోషమన్నారు. టూరిజం అభి వృద్ధికి మంత్రి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మల్లెపోగు శ్రీనివాస్‌, నరేష్‌, సాయికుమార్‌, జయన్న, యాదగిరి, విజయ్‌కుమార్‌, బాలరాజు, రమేష్‌, శ్రీకారం, ఎడ్ల కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:49:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising