ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాళం వేసిన ఇంట్లో చోరీ

ABN, First Publish Date - 2022-06-30T04:58:29+05:30

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యసాయి కాలనీలోని తాళం వేసిన ఇంట్లో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి కిలో వెండితో పాటు రూ.50వేల నగదును అపహరించుకొని వెళ్లా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట క్రైం, జూన్‌ 29 : నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యసాయి కాలనీలోని తాళం వేసిన ఇంట్లో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి కిలో వెండితో పాటు రూ.50వేల నగదును అపహరించుకొని వెళ్లా రు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని సత్యసాయికాలనీలో గల ఓ బిల్డింగ్‌ పై అంతస్తులో జాదవ్‌రావు అనే వ్యక్తి గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో ఉండేవాడు. ఈ క్రమంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా ఇదే అదునుగా భావిం చిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో ఉన్న వెండి వస్తువులతో పాటు రూ.50వేల నగదును అపహరించుకొని వెళ్లారు. విష యం తెలుసుకున్న సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐ సురేష్‌గౌడ్‌ ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకొని నిందితుల ఆచూకి కోసం ఆధారాలను సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - 2022-06-30T04:58:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising