ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైస్‌ మిల్లుల్లో మొలకెత్తిన ధాన్యం

ABN, First Publish Date - 2022-07-19T05:00:52+05:30

ఎడ తెరపిలేని వర్షాలతో మ మండలంలోని వివిధ రైస్‌ మి ల్లుల్లో ఉంచిన ధాన్యం బస్తా లు తడసి మొలకెత్తాయి.

మూసాపేటలోని ఓ రైస్‌ మిల్లు ఆవరణలో బస్తాల్లో మొలకెత్తిన ధాన్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూసాపేట, జూలై 18 : ఎడ తెరపిలేని వర్షాలతో మ   మండలంలోని వివిధ రైస్‌ మి ల్లుల్లో ఉంచిన ధాన్యం బస్తాలు తడసి మొలకెత్తాయి. మం డలంలో ఆరు రైస్‌మిల్లుల్లో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన దాదాపు మూడు లక్షల బ్యాగులను నిల్వ ఉంచారు. అ యితే అందులో లక్ష యాబై వేల బస్తాలు బియ్యంగా ఎఫ్‌ఐసీకి అప్పగించారు. గత నెల 7నుంచి ఎఫ్‌సీఐ బియ్యం సేక రించడం ఆపేసింది. దీంతో  దాదాపు లక్షయాబైవేల బస్తాలు ఉండిపోయాయి. వర్షాలకు ఆరుబయట ఉన్న ధాన్యం బస్తాలు కొంత భాగం తడసి మొలకెత్తాయి.   

Updated Date - 2022-07-19T05:00:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising