ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ

ABN, First Publish Date - 2022-07-03T04:54:55+05:30

మహబూబ్‌నగర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహించే గోపాల్‌రెడ్డి శుక్రవారం గుండెపోటుతో మృతి చెందగా, ఎస్పీ వెంకటేశ్వర్లు పరామర్శించారు.

గోపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎస్పీ వెంకట్వేర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గండీడ్‌, జూలై 2 : మహబూబ్‌నగర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహించే గోపాల్‌రెడ్డి శుక్రవారం గుండెపోటుతో మృతి చెందగా, ఎస్పీ వెంకటేశ్వర్లు పరామర్శించారు. శనివారం మండల పరిధిలోని గోపాల్‌రెడ్డి స్వగ్రామమైన బల్సుర్‌గొండకు వెళ్లి నివాళులర్పించారు. వారికుటంబానికి పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని వారి భార్య, కుమారులకు తెలిపారు. ఎస్పీతో పాటు డీఎస్పీ మహేష్‌, సీఐ హన్మప్ప, స్థానిక ఎస్‌ఐ రవిప్రకాష్‌, పోలీసు సంఘం బాధ్యులు ఉన్నారు.

Updated Date - 2022-07-03T04:54:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising