ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు పనులు నాణ్యతగా చేపట్టాలి

ABN, First Publish Date - 2022-12-02T00:00:01+05:30

రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరచింత, డిసెంబరు 1: రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆదేశించారు. అమరచింత మండల పరిధిలోని మస్తీపూర్‌ క్రాస్‌ రోడ్డు నుంచి జూరాల ప్రాజెక్టు వరకు వేస్తున్న బీటీ రోడ్డు పనులను గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అస్తవ్యస్తంగా ఉన్న జూరాల ప్రాజెక్టుకు వెళ్లే రహదారిని బాగు చేయాలని అనేకసార్లు సంబంధిత అధికారులతో చర్చించామన్నారు. పనులు నాణ్యతతో చేయాలని సదరు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మస్తీపూర్‌ క్రాస్‌ రోడ్డు నుంచి జూరాల ప్రాజెక్టు వరకు బీటీ రోడ్డు వేయడం వల్ల ప్రయాణి కులు అందరికీ సౌకర్యం కలుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ బాల్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు చుక్క ఆశిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:00:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising