ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలకు సత్వర పరిష్కారం

ABN, First Publish Date - 2022-09-20T04:38:38+05:30

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టరేట్‌ ఏవో యాదగిరి అన్నారు.

బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టరేట్‌ ఏవో యాదగిరి

- ప్రజావాణి కార్యక్రమానికి 34 ఫిర్యాదులు

గద్వాల క్రైం, సెప్టెంబరు 19 : ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టరేట్‌ ఏవో యాదగిరి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 34 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో ధరణి సమస్యలకు సంబంధించి 29, ఇతర సమస్యలకు సంబంధించి అయిదు ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చూడాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ రాజు, మదన్‌మోహన్‌, జిల్లా అధికారులు ఉన్నారు.


Updated Date - 2022-09-20T04:38:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising