ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనార్టీ గురుకుల పాఠశాలను పట్టణంలోకి మార్చండి

ABN, First Publish Date - 2022-11-11T23:13:14+05:30

మండలంలోని జగత్‌పల్లి శివారులో ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకుల బాలికల విద్యాలయాన్ని గతంలో నిర్వహించిన పాత భవనంలోకి మార్చాలని శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు.

ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దమందడి, నవంబరు 11: మండలంలోని జగత్‌పల్లి శివారులో ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకుల బాలికల విద్యాలయాన్ని గతంలో నిర్వహించిన పాత భవనంలోకి మార్చాలని శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. పాఠశాల భవనం వ్యవసాయ పొలాల్లో ఉండటంతో విష పురుగులు వస్తాయని, విద్యార్థులు భయందోళనతో పాఠశాలలో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పాత భనంలోకి మార్చాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-11-11T23:13:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising