ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీయూ పీజీ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌గా ఎం.కృష్ణయ్య

ABN, First Publish Date - 2022-08-20T04:52:46+05:30

పాలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజీ వైస్‌ ప్రిన్సి పాల్‌గా ఎం.కృష్ణయ్య నియమితులయ్యారు.

కృష్ణయ్యకు నియామక పత్రం అందిస్తున్న వీసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలమూరు యూనివర్సిటీ, ఆగ స్టు 19: పాలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజీ వైస్‌ ప్రిన్సి పాల్‌గా ఎం.కృష్ణయ్య నియమితులయ్యారు. శుక్రవారం యూని వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్‌ ఎల్‌బీ.లక్ష్మీ కాంత్‌రాథోడ్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గిరిజా మంగతాయారు ని యామక పత్రం అందించారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కిశోర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-20T04:52:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising