ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవో 317ను సవరించాలి

ABN, First Publish Date - 2022-01-04T05:28:53+05:30

జీవో నెంబరు 317ను సవరించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు సాముల నాగరాజు డిమాండ్‌ చేశారు.

భూత్పూర్‌ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్చర్ల, జనవరి 3 : జీవో  నెంబరు 317ను సవరించాలని బీజేపీ పట్టణ  అధ్యక్షుడు సాముల నాగరాజు డిమాండ్‌ చేశారు. సోమవారం పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకు ముందు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా  నాగరాజు మాట్లాడుతూ ఎలాంటి ప్రామాణికాలు లేకుండా స్థానికతను, సీనియారిటీని నిర్దారిస్తూ ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం సరైంది కాదన్నారు. ఇలాంటి చర్యలతో మనస్తాపానికి గురై ఒక ఉపాధ్యాయుడు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ కుమ్మరిరాజు, బీజేపీ నాయకులు మధు, ఆంజనేయులు, కొంగళిశ్రీకాంత్‌, పిట్టలనరేశ్‌, బాబు, జగదీష్‌, శ్రీని వాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

  

Updated Date - 2022-01-04T05:28:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising