ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో తనిఖీ

ABN, First Publish Date - 2022-07-03T05:17:15+05:30

ఎమ్మార్పీఎస్‌ తలపెట్టిన సడక్‌బంద్‌ నేపథ్యంలో ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ ఇమానియోల్‌, అలంపూర్‌ సీఐ సూర్యనాయక్‌లు శనివారం ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు.

ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద పోలీసులకు సూచనలిస్తున్న ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అలంపూర్‌ చౌరస్తా, జూలై 2: ఎమ్మార్పీఎస్‌ తలపెట్టిన సడక్‌బంద్‌ నేపథ్యంలో ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ ఇమానియోల్‌, అలంపూర్‌ సీఐ సూర్యనాయక్‌లు శనివారం ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. ఏపీ నుంచి వచ్చే పలు వాహనాలను వారు తనిఖీ చేశారు. జాతీయ రహదారిపై ఎలాంటి ఆందోళనలు, ధర్నాలకు అనుమతి లేదని ఎస్పీ పేర్కొన్నారు. ఉండవల్లి ఎస్సై బాలరాజు, అలంపూర్‌ ఎస్సై శ్రీహరి ఉన్నారు. 


Updated Date - 2022-07-03T05:17:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising