ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోగుళాంబ సన్నిధిలో అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌

ABN, First Publish Date - 2022-08-07T05:04:52+05:30

అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబదేవి, బా లబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శనివారం తెలంగాణ అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ డొబ్రియల్‌ దర్శించుకున్నారు.

ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌కు స్వాగతం పలుకుతున్న ఆలయ అర్చకుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అలంపూరు, ఆగస్టు 6 : అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన  జోగుళాంబదేవి, బా లబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శనివారం  తెలంగాణ అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌  డొబ్రియల్‌ దర్శించుకున్నారు. అంతకుముందు వీరికి ఆలయ ప్రధాన అర్చ కుడు దిండిగల్‌ ఆనంద్‌శర్మ, సిబ్బంది  సాదరస్వాగతం పలికారు.  ఈ సందర్భంగా వారు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు చేశారు. ద ర్శనం అనంతరం వారిని శేషవస్ర్తాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి వెంట కన్జర్వేటర్‌ మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ క్షితీజా, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల అటవీశాఖ అధికారి రామకృష్ణ, గద్వాల ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి దేవరాజ్‌ ఉన్నారు.

Updated Date - 2022-08-07T05:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising