ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తా

ABN, First Publish Date - 2022-08-19T05:46:59+05:30

నియోజకవర్గంలోని ప్రజ లు, తన అభిమానులను కలిసి వారి నిర్ణయం మే రకు తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తె లుగు దేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌ రెడ్డి అన్నారు.

పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న దయాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌ రెడ్డి

మక్తల్‌, ఆగస్టు 18 : నియోజకవర్గంలోని ప్రజ లు, తన అభిమానులను కలిసి వారి నిర్ణయం మే రకు తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తె లుగు దేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌ రెడ్డి అన్నారు.  గు రు వారం దయాకర్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించా రు.  అనంతరం పట్టణంలోని రవి కన్వెన్షన్‌హాల్‌లో   ఏర్పాటు చేసిన సమావేశంలో కేక్‌కట్‌ చేశారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజల ఆదరాభిమానాలతో ఆయురారోగ్యాలతో ఉ న్నానన్నారు. త్వరలో తెలుగుదేశం అధినేత చంద్ర బాబు నాయుడును కలుస్తానన్నారు.  ఇతర పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వదంతులు నమ్మ రాదన్నారు. ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటానన్నారు.  కార్యక్రమంలో మా జీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి, నాయకులు మధు సూదన్‌ రెడ్డి, సిద్ధార్థరెడ్డి,  రవి, భీమేష్‌, నాగరాజు, మోహన్‌రెడ్డి, తిప్పయ్య, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 

- నారాయణపేట: టీడీపీ నాయకుడు, మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే దయాకర్‌ రెడ్డి జన్మదినం సంద ర్భంగా గురువారం నారాయణపేటలో టీడీపీ నా యకులు శక్తిపీఠం గోశాలకు అరటి పండ్లు, బెల్లం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వి నయ్‌ మిత్ర, రాఘవరావు, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌, వీరన్న, బన్నప్ప, స్వామి నరేష్‌ పాల్గొన్నారు.

- ఊట్కూర్‌ : మక్తల్‌ మాజీ  ఎమ్మెల్యే  కొత్తకోట దయాకర్‌రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఊట్కూర్‌ మండల కేంద్రంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెయిన్‌ బజార్‌ అంజనేయస్వామి దేవాలయంలో  ప్రత్యేక పూజలు  చేశారు. అనంతరం గ్రామంలో మిఠాయిలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నాయకులు వెంకటేష్‌గౌడ్‌, సలీం పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T05:46:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising