ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫారెస్ట్‌లో చెలరేగిన మంటలు

ABN, First Publish Date - 2022-05-22T05:29:13+05:30

మండల పరిధిలోని శాంతిగూడెం సమీపంలోని ఫారెస్ట్‌ లో గుర్తు తెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టడంతో

ఫారెస్ట్‌లో చెలరేగుతున్న మంటలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- చల్లార్చిన అగ్నిమాపక  సిబ్బంది

 చారకొండ, మే 21: మండల పరిధిలోని శాంతిగూడెం సమీపంలోని ఫారెస్ట్‌ లో గుర్తు తెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టడంతో దాదాపు 25 ఎకరాల్లో ఉన్న ఎండు గడ్డి పూర్తి దగ్ధమైనట్లు డిప్యూటీ రేంజ్‌ అధికారి రేణుక తెలిపారు. ఫారెస్ట్‌లో నిప్పులు అంటుకున్నాయని శాంతిగూడెం గ్రామస్థులు సమాచారం ఇ వ్వడంతో అగ్నిమాపక కేంద్రానికి తెలియజేశామని, దీంతో సిబ్బంది వచ్చి మం టలను ఆర్పినట్లు ఆమె వివరించారు. ఆమె వెంట ఎస్సై శ్రీనివాస్‌, ఫారెస్ట్‌ బీట్‌ అధికారులు కిరణ్‌, నిఖిత, లలిత, షఫీ ఉన్నారు.

Updated Date - 2022-05-22T05:29:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising