ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN, First Publish Date - 2022-08-12T04:53:49+05:30

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల పరిధిలోని సంగినేనిపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు ఆల్లె ఆంజనేయులు (40) మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో మృతి చెందిన రైతు ఆంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీపనగండ్ల, ఆగస్టు 11 : వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల పరిధిలోని సంగినేనిపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో  రైతు ఆల్లె ఆంజనేయులు (40) మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం తన వ్యవసాయ పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆన్‌ చే యగా విద్యుదాఘాతంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టుపక్కల పొలాల రైతులు ఈ సంఘటనను గమనించి బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ రామన్‌ గౌడ్‌ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.  

Updated Date - 2022-08-12T04:53:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising