ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిజిటల్‌ సంతకం కోసం వివరాల నమోదు

ABN, First Publish Date - 2022-07-08T05:11:57+05:30

15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సీఈవో జ్యోతి మేకర్‌గా, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌ రెడ్డిలకు ప్రభుత్వం చెక్‌ పవర్‌ను కల్పించింది.

డిజిటల్‌ సంతంకం కోసం వివరాలు నమోదు చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌ టౌన్‌, జూలై 7 : 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సీఈవో జ్యోతి మేకర్‌గా, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌ రెడ్డిలకు ప్రభుత్వం చెక్‌ పవర్‌ను కల్పించింది. ఈ మేరకు గురువారం జిల్లా పరిషత్‌ కార్యాల యంలో జడ్పీ చైర్‌పర్సన్‌ చాంబర్‌లో డిజిటల్‌ సంతకం చే సేందుకుగాను వారిరువురు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేశారు. కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్లు, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-08T05:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising