ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ ఉద్యోగులు సమర్థత పెంచుకోవాలి

ABN, First Publish Date - 2022-10-05T05:03:07+05:30

విద్యుత్‌ ఉద్యోగులు అంతర్గత సమర్థతను పెంచుకోవాలని టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ టి.శ్రీనివాస్‌ సూచించారు.

ఉద్యోగులతో సమీక్ష చేస్తున్న డైరెక్టర్‌ శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాస్‌

పాలమూరు, అక్టోబరు 4 : విద్యుత్‌ ఉద్యోగులు అంతర్గత సమర్థతను పెంచుకోవాలని టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ టి.శ్రీనివాస్‌ సూచించారు. మంగళవారం విద్యుత్‌ భవన్‌లో మహబూబ్‌నగర్‌, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల విద్యుత్‌ ఉద్యోగులతో అంతర్గత సమర్థత పెంచుకునే విషయమై సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేసి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందజేయటం, బిల్లులు వందశాతం వసూలు చేయటంపై దిశానిర్దేశం చేశారు. సమీక్షలో రూరల్‌ జోన్‌ సీజీఎం పి.భిక్షపతి, ఎస్‌.ఈ ఎన్‌.శ్రీరామమూర్తి, ఎస్‌.ఈ లీలావతి, ఎస్‌ఏవో డీఈలు, ఏడీలు, ఏఈలు, ఏఏఓ, ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-05T05:03:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising