ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరంకుశ పాలనకు చరమగీతం తప్పదు

ABN, First Publish Date - 2022-06-15T04:21:22+05:30

కేంద్ర ప్రభుత్వ బీజేపీ పాలనకు చరమగీతం తప్పదని కాంగ్రెస్‌ మండల నాయకులు వార్ల విజయ్‌కుమార్‌, గోవర్ధన్‌రెడ్డి, తుడుం శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోస్గి, జూన్‌ 14 : కేంద్ర ప్రభుత్వ బీజేపీ పాలనకు చరమగీతం తప్పదని కాంగ్రెస్‌ మండల నాయకులు వార్ల విజయ్‌కుమార్‌, గోవర్ధన్‌రెడ్డి, తుడుం శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మంగళవారం కోస్గి పట్టణంలోని శివాజీ చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీకి ఈడీ నోటీసులు జారీ చేయడంలో కేంద్ర ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ నాయకులు రఘువర్ధన్‌రెడ్డి, బెజ్జు రాములు, ఇద్రీస్‌, టెంటు నర్సిములు, వెంకట్రాములు, ఫెరోజ్‌, హాజీ, అనంతయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-15T04:21:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising