ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తి అదృశ్యం

ABN, First Publish Date - 2022-07-05T04:58:48+05:30

మహబూబ్‌నగర్‌ జిల్లా కేం ద్రంలోని షాషాబ్‌గుట్టకు చెం దిన పి.చంద్రశేఖర్‌(29) ఈనెల ఒకటవ తేదీ నుంచి కని పించడం లేదు.

చంద్రశేఖర్‌(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మహబూబ్‌నగర్‌, జూలై 4: మహబూబ్‌నగర్‌ జిల్లా కేం ద్రంలోని షాషాబ్‌గుట్టకు చెం దిన పి.చంద్రశేఖర్‌(29) ఈనెల ఒకటవ తేదీ నుంచి కని పించడం లేదు. సోమవారం అతని సోదరుడు వెంకటేశ్‌ రూ రల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మి స్సింగ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చంద్ర శేఖర్‌ తెలిసిన వారివద్ద అప్పులు చేశాడని, ఆ అప్పులు తీర్చ లేక మానసిక వేదనకు గురయ్యేవాడని, ఈ కారణంతోనే ఇం ట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి ఉండవచ్చని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయడం లేద ని, తెలిసిన వారివద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెంకటేశ్‌ వివరించాడు. 

Updated Date - 2022-07-05T04:58:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising