ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల అదుపులో నిందితులు

ABN, First Publish Date - 2022-03-18T05:48:57+05:30

కృష్ణ మండల కేంద్రంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు మునాఫ్‌ను హత్య చేసిన కేసులో నిందితులను అదు పులోకి తీసుకున్నట్లు సీఐ సీతయ్య తెలి పారు.

నిందితులను మీడియా ముందు చూపుతున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మక్తల్‌ రూరల్‌, మార్చి 17 : కృష్ణ మండల కేంద్రంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు మునాఫ్‌ను హత్య చేసిన కేసులో నిందితులను అదు పులోకి తీసుకున్నట్లు సీఐ సీతయ్య తెలి పారు. గురువారం మక్తల్‌ సర్కిల్‌ ఆఫీ స్‌లో నిందితులను మీడియా  ముందు ప్రవేశపెట్టారు. వారితో పాటు వాడిన ఆయుధాలను సైతం ప్రదర్శించారు. నిందితులు యశ్వంత్‌కుమార్‌ అలియాస్‌ చౌదరి, దేవరాజ్‌ హత్య గావించ బడిన మునాఫ్‌ తమను ఇబ్బందుల పాలు చేయడంతో పాటు ఆర్థికంగా దెబ్బతీశాడని, అందుకే హత్యచేసి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తెలిందని సీఐ తెలిపారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. కృష్ణ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-03-18T05:48:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising