ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట పొలాలకు సాగునీరు అందించాలి

ABN, First Publish Date - 2022-09-29T05:25:45+05:30

వీపనగం డ్ల ఉమ్మడి మండ లంలోని గ్రామాల పొలాలకు సాగు నీరు అందడం లే దని రైతులు ఆవే దన వ్యక్తం చేశా రు.

అధికారులతో మాట్లాడుతున్న నాయకులు, రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెబ్బేరు, సెప్టెం బరు 28: వీపనగం డ్ల ఉమ్మడి మండ లంలోని గ్రామాల పొలాలకు సాగు నీరు అందడం లే దని రైతులు ఆవే దన వ్యక్తం చేశా రు. బుధవారం పె బ్బేరు మండల కేం ద్రంలోని జూరా ల ఎస్సీ కార్యాలయం వద్ద రైతులు ఆం దోళన చేశారు. రైతులకు టీపీసీసీ నాయకులు చింతలపల్లి జగదీశ్వరరావు, పెబ్బేరు మండల నాయకులు విజయవర్ధన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. డి-38 కాలువ ద్వారా వెంటనే రైతులకు నీరు అందించాలని జగదీశ్వరరావు డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉమ్మడి  వీపనగండ్ల మండలం రైతులు, కాంగ్రెస్‌ నాయకులు   పాల్గొన్నారు.

Updated Date - 2022-09-29T05:25:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising