ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి జిల్లాలో 31 మందికి కరోనా

ABN, First Publish Date - 2022-02-20T04:43:00+05:30

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శనివారం 7,578 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు. వారిలో 31 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1,171 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ఎక్కువ కేసులు


గద్వాల క్రైం, ఫిబ్రవరి 19 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శనివారం 7,578 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు. వారిలో 31 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1,171 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు. వారిలో 19 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 1,572 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ముగ్గురు వైరస్‌ బారిన పడ్డట్లు తేలింది. నాగర్‌కర్నూలు జిల్లాలో 2,241 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు. ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వనపర్తి జిల్లాలో 1,929 టెస్టులు చేశారు. నలుగురికి వైరస్‌ సోకినట్లు తేలింది. నారాయణపేట జిల్లాలో 665 టెస్టులు చేయగా, ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 

Updated Date - 2022-02-20T04:43:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising