ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థల వివాదంలో ఘర్షణ

ABN, First Publish Date - 2022-12-09T23:21:03+05:30

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో ప్రైవేటు స్థలంలో నిర్మాణానికి సంబం ధించిన వివాదంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నడుమ ఘర్షణ చెలరేగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్దండ, డిసెంబరు 9 : నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో ప్రైవేటు స్థలంలో నిర్మాణానికి సంబం ధించిన వివాదంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నడుమ ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పీఏసీఎస్‌ డైరెక్టర్‌ సంజీవ్‌కుమార్‌పై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పీఏసీఎస్‌ డైరెక్టర్‌ వెంకటయ్యగౌడ్‌ అనుచరులు దాడి చేశారు. దీంతో సంజీవ్‌కుమార్‌ తలకు గాయమైంది. సంజీవ్‌కుమార్‌ను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా సంజీవ్‌కుమార్‌ వర్గం తమపై దాడికి పాల్పడినట్లు వెంకటయ్యగౌడ్‌ ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-12-09T23:21:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising