ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు

ABN, First Publish Date - 2022-05-19T04:46:28+05:30

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ముగిశాయి. దాంతో విద్యార్థులు కేంద్రాల నుంచి ఆనందంగా ఇంటి బాట పట్టారు. చివరి రోజు కావడంతో పరీక్ష అయిపోయాక కేరింతలు కొట్టారు.

మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల కేంద్రంలో పరీక్ష రాసి బయటికి వస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మే 18: ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ముగిశాయి. దాంతో విద్యార్థులు కేంద్రాల నుంచి ఆనందంగా ఇంటి బాట పట్టారు. చివరి రోజు కావడంతో పరీక్ష అయిపోయాక కేరింతలు కొట్టారు. అందరి ముఖాల్లోనూ సంతోషం కనిపించింది. పరీక్షలు ఎలా రాశా రంటూ ఒకరినొకరు ఆరా తీసుకు న్నారు. మళ్లీ కళాశాలలు తెరిచాక కలుసుకుందామంటూ ఇళ్లకు వెళ్లారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో చివరి రోజు పరీక్ష కు 10,288 మంది విద్యా ర్థులు హాజరు కావాల్సి ఉండగా, 9,729 మంది హాజ రయ్యారు. 559 మంది గైర్హాజర య్యారు. పరీక్షలు ప్రశాంతంగా ము గిశాయి.



Updated Date - 2022-05-19T04:46:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising