ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోగుళాంబ సన్నిధిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ABN, First Publish Date - 2022-06-02T05:35:21+05:30

అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్ర శర్మ దర్శించుకున్నారు.

న్యాయమూర్తికి స్వాగతం పలుకుతున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

    అలంపూరు, జూన్‌ 1 : అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్ర శర్మ  దర్శించుకున్నారు. అంతకుముందు వారికి అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందించిన అర్చకులు వారికి ఆలయాల  విశిష్ఠతలను వివరించారు. వారి వెంట ఈవో పురేందర్‌ కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-06-02T05:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising