ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం కోసం ఆందోళన

ABN, First Publish Date - 2022-01-19T04:29:32+05:30

పాలమూరు-రంగారెడ్డి మొదటి ప్యాకేజీ పనులను మంగళవారం భూనిర్వాసితులు అడ్డగించారు.

పీఆర్‌ఎల్‌ఐ పనులను అడ్డుకుంటున్న ఎల్లూరు గ్రామ రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పీఆర్‌ఎల్‌ఐ పనులను అడ్డుకున్న నిర్వాసితులు


కొల్లాపూర్‌ రూరల్‌, జనవరి 18 : పాలమూరు-రంగారెడ్డి మొదటి ప్యాకేజీ పనులను మంగళవారం భూనిర్వాసితులు అడ్డగించారు. మండలంలోని ఎల్లూరు గ్రామ శివారులో పీఆర్‌ ఎల్‌ఐలో నిర్వాసితులుగా మారుతున్న 37ఎకరాల రైతులు పరిహారం కోసం ఆందోళన చేపట్టారు. తమ భూమిలో పరి హారం ఇవ్వకుండానే దౌర్జన్యంగా పనులను చేపట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇచ్చేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని వారు భీష్మించి కూర్చొన్నారు. నిర్వాసిత రైతు లు సంఘటనా స్థలంలో టెంట్‌ వేసి వంటవార్పు కూడా చేప ట్టారు. నేడు తమ కుటుంబ సభ్యులతో పనులను అడ్డగిస్తా మని వారు పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-19T04:29:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising