ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టు కాంప్లెక్స్‌ కోసం స్థలం కేటాయించండి

ABN, First Publish Date - 2022-08-12T05:07:05+05:30

అధునా తన కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ము ఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రి వి శ్రీనివాస్‌ గౌడ్‌ కోరారు.

సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందజేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, చిత్రంలో ఎమ్మెల్యే ఆల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సీఎం కేసీఆర్‌కు విన్నవించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌గనగర్‌, ఆగస్టు 11 : అధునా తన కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ము ఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రి వి శ్రీనివాస్‌ గౌడ్‌ కోరారు. ప్రగతి భవన్‌లో కేబినెట్‌ స మావేశం అనంతరం మంత్రి కేసీఆర్‌ను కలి శారు. పాలమూరు సమీపంలోని బండమీదిపల్లి దగ్గర పాడి పరిశ్రమాభివృద్ధికి చెందిన 15 ఎకరాల స్థలాన్ని కోర్టు భవనం కోసం కేటాయించాలని గురువారం ప్రగతిభవన్‌లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి వినతిపత్రం అందజేశారు. అధునాతన కోర్టు భవన నిర్మాణం కోసం నిఽధులు కూడా మంజూరు చేయాలని కోరారు. 

Updated Date - 2022-08-12T05:07:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising