ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

31 కరోనా కేసులు నమోదు

ABN, First Publish Date - 2022-08-18T04:15:30+05:30

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం 3805 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 31 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మహబూబ్‌నగర్‌, ఆగస్టు 17 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం 3805 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 31 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. నాగర్‌కర్నూలు జిల్లాలో 649 పరీక్షలకు 6, జోగుళాంబ గద్వాల జిల్లాలో 1324 పరీక్షలకు 5, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 45 పరీక్షలకు 4, వనపర్తి జిల్లాలో 1727 పరీక్షలకు 16 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో 60 పరీక్షలు నిర్వహించగా ఎలాంటి కేసులు నమోదుకాలేదు. 

Updated Date - 2022-08-18T04:15:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising