ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: మంత్రగత్తెల నెపంతో దంపతులపై దాడి

ABN, First Publish Date - 2022-10-11T17:12:50+05:30

జిల్లాలోని లక్ష్మీపురంలో దారుణం జరిగింది. మంత్రగత్తెల నెపంతో ముత్తంగుల రామచంద్రు, ఐలమ్మ దంపతులపై గ్రామస్థులు దాడి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లాలోని లక్ష్మీపురంలో దారుణం జరిగింది. మంత్రగత్తెల నెపంతో  ముత్తంగుల రామచంద్రు, ఐలమ్మ దంపతులపై గ్రామస్థులు దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ దంపతులు ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల గ్రామంలో  చనిపోయిన వ్యక్తి మృతికి రామచంద్రు, ఐలమ్మ మంత్రాలు కారణమంటూ బంధువులు దాడి చేశారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-10-11T17:12:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising