ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళీమాతకు పూజల పేరుతో 20 దున్నలు బలి

ABN, First Publish Date - 2022-04-19T15:00:52+05:30

జిల్లాలోని మరిపెడ మండలం తానంచెర్ల గ్రామపరిధిలోని జెండాల తండాలో దారుణం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లాలోని మరిపెడ మండలం తానంచెర్ల గ్రామపరిధిలోని జెండాల తండాలో దారుణం జరిగింది. కాళీమాతకు పూజల పేరుతో తండావాసులు దాదాపు 20 దున్నలను బలిచ్చారు. దున్నల తలలు తెగిపడేలా భయంకరంగా నరికేశారు. అత్యంత పాశవికంగా దున్నల తలలు నరకడంపై జంతు ప్రేమికులు భగ్గుమంటున్నారు. దున్నల తలలు నరకే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Updated Date - 2022-04-19T15:00:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising