ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: భర్తపై శానిటైజర్ పోసి నిప్పుపెట్టిన భార్య

ABN, First Publish Date - 2022-02-21T13:55:00+05:30

జిల్లాలోని తొర్రూరు మండలం వెలికట్టలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్త పట్ల కిరాతకంగా ప్రవర్తించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూరు మండలం వెలికట్టలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్త పట్ల కిరాతకంగా ప్రవర్తించింది. భర్తపై శానిటైజర్ పోసి నిప్పంటించింది. తీవ్రంగా గాయపడిన భర్త షేక్ రెహ్మద్(35) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి భార్య రుక్సానాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమ సంబంధంపై నిలదీసినందుకే భర్తపై భార్య ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-02-21T13:55:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising