ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసే ఉన్నాయి: మధుయాష్కీ

ABN, First Publish Date - 2022-07-05T21:48:22+05:30

రాహుల్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దామని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ సూచించారు. కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాహుల్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దామని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ సూచించారు. కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. పార్టీని నమ్మి పని చేసినవారికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. టికెట్ కోసమే వచ్చి పనిచేసే వారికి టికెట్లు ఉండవన్నారు. కాంగ్రెస్ బలోపేతాన్ని అడ్డుకోవడానికి తెరచాటున కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసే ఉన్నాయని, ఈ కుట్రను గమనించాలన్నారు. 

Updated Date - 2022-07-05T21:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising