ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాదాపూర్ నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్న మోదీ

ABN, First Publish Date - 2022-06-30T16:50:20+05:30

దాపూర్ నోవాటెల్ హోటల్‌లో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ బస చేయనున్నారు. ముందుగా రాజ్‌భవన్‌లో ప్రధాని బృందం బస చేయాలని భావించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : మాదాపూర్ నోవాటెల్ హోటల్‌(Novatel Hotel)లో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ(PM Modi) బస చేయనున్నారు. ముందుగా రాజ్‌భవన్‌(Rajbhavan)లో ప్రధాని బృందం బస చేయాలని భావించింది. భద్రతా కారణాల దృష్ట్యా నోవాటెల్‌లో బసకు ఎస్పీజీ(SPG) అనుమతిచ్చింది. 2, 3, 4 తేదీల్లో ప్రధాని నోవాటెల్ హోటల్‌లో ఉండనున్నారు. 3వ తేదీ సాయంత్రం ప్రధాని భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించనున్నారు. HICC పరిసరాల్లో నేటి నుంచి జులై 3 వరకూ 144 సెక్షన్ విధించనున్నారు. HICCకి 5 కి.మీ. పరిధిలో నేటి నుంచి జులై 3 వరకు నో ఫ్లై జోన్ అమల్లో ఉంటుంది.

5 వేల మంది పోలీసులతో అధికారులు భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. జులై 4న ప్రధాని మోదీ భీమవరం వెళ్లనున్నారు.


Updated Date - 2022-06-30T16:50:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising